బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంగో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన నివాసానికి కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో సుబ్బారావు దంపతులు.. కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
జూన్ 2వ తారీఖున రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో టి.సి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటు రాజకీయ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నమైన స్క్రీన్ రివ్యూలతో ఈ చిత్రం వినోదాన్ని పంచుతుంది. తాజాగా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్…
కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడుతోన్న భారత్ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు సంస్థ భారీ సాయాన్ని ప్రకటించాయి. అటు క్రికెటర్లు, సినిమా స్టార్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేమస్ డైరెక్టర్ శంకర్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం.. తమిళనాడు ప్రభుత్వానికి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు శంకర్. ఇక ఇప్పటికే సూర్య,…