Ambati Rayudu Reveals Boundary Rope Mystery Behind Suryakumar Yadav’s Catch: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 పరుగుల తేడాతో ఓడించి.. రెండోసారి పొట్టి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అతిపెద్ద మలుపు ఏంటంటే.. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో పెట్టడమే. సూర్య పట్టిన క్యాచ్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అయితే ఆ క్యాచ్ అప్పట్లో వివాదానికి…
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను…
Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర…
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నానని సంజూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్కు ఎంపికైన సంజూ.. ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. రిషబ్ పంత్ జట్టులో…
New Zealand Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. శుక్రవారం షార్జా వేదికగా హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్పై కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్లో 14 ఏళ్ల విరామం తర్వాత కివీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ 2009, 2010లలో ఫైనల్కు వెళ్లి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫైనల్కు దక్షిణాఫ్రికా చేరుకోవడంతో.. ఈసారి మహిళల…
South Africa Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం నమోదయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. సెమీస్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రొటీస్.. మొదటిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పురుషుల జట్టు కూడా టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరిన…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో.. ఇప్పుడు ఆమె కెప్టెన్సీకే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ‘టీ20…
India Women Out From T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాయాది పాక్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అవ్వడంతో 54 పరుగులతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దాయాది పాక్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు కూడా గల్లంత్తయ్యాయి. న్యూజిలాండ్ దెబ్బకు దాయాది దేశాలు ఇంటిదారి పట్టాయి. ఈ మ్యాచ్లో…
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్తో గెలినప్పుడే నెట్రన్రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్రేట్పైనా దృష్టిపెట్టామని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల…
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.