Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థి�
New Zealand Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. శుక్రవారం షార్జా వేదికగా హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్పై కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్లో 14 ఏళ్ల విరామం తర్వాత కివీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిల
South Africa Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం నమోదయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. సెమీస్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రొటీస్.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే
India Women Out From T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాయాది పాక్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అవ్వడంతో 54 పరుగులతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దాయాది పాక్ ఓటమితో భారత్ సెమీస్ ఆ�
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్ర�
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.