కేప్టౌన్ టెస్ట్: టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు.
Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్లకు చోటు
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు లభించాయి. షమీ 2 వికెట్లు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీసి బుమ్రాకు తమ వంతు సహకారం అందించారు. బుమ్రా తన కెరీర్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది ఏడోసారి. అటు తొలి ఇన్నింగ్స్లో భారత్ 223 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 300 పరుగులు చేస్తే సఫారీ జట్టు ముందు కష్టమైన టార్గెట్ నిలుస్తుంది. తద్వారా ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకునే సువర్ణావకాశం టీమిండియాకు లభిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి భారత్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!