MS Dhoni Political Entry: త్వరలో ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీ నుంచంటే..?
- ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ పుకార్లు..
- ధోనీ రాజకీయాల్లోకి ప్రవేశంపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు..
- రాజకీయాల్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ రాణించగలడు: రాజీవ్ శుక్లా
MS Dhoni Political Entry: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం ఐపీఎల్లో మాత్రమే అతడు ఆడుతున్నప్పటికి ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గటం లేదు. ధోని సారథ్యంలోనే టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మూడు కప్పుల్ని సాధించిన ఒకే ఒక్కడు ధోనీ. అయితే, ప్రస్తుతం మహేంద్రుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది.
Read Also: Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
అయితే, గతంలో ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ పుకార్లు బాగానే వచ్చాయి.. కానీ, అతడి రాజకీయ అరంగేట్రంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.. వస్తే ఈజీగా గెలుస్తాడు.. ఎందుకంటే, అతనికి మంచి ప్రజాదరణ ఉందన్నాడు రాజీవ్ శుక్లా.
Read Also: Crime: ప్రియుడి కోసం పారిపోయిన 13 ఏళ్ల బాలిక.. అమ్మాయిపై పోలీస్ అత్యాచారం..
ఇక, మహేంద్ర సింగ్ ధోనీతో జరిగిన పాత సంభాషణను ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గుర్తుకు చేసుకున్నాడు. ఒకసారి ధోనీ ఓ జాతీయ పార్టీలో చేరి.. దాని తరపున లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి.. ఆ విషయాన్ని అతడిని చెప్తే.. అది కేవలం అసత్య ప్రచారం మాత్రమే అని ధోనీ కొట్టిపారేశారని రాజీవ్ శుక్లా వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో