Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టులో కొందరు అద్భుతమైన నాయకులు ఉన్నారు. ఎంఎస్ ధోని నుంచి పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీని రాబోయే సంవత్సరాల్లో రోహిత్ తరువాత కెప్టెన్ ఎవరంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో తన అభిప్రాయాలను దాదా వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని నాయకులకు మంచి గ్రూమింగ్ ప్లాట్ఫారమ్గా చూస్తున్నానని, రాబోయే సంవత్సరాల్లో హార్థిక్ పాండ్యా హిట్మ్యాన్ వారసుడు అవుతాడని సూచించాడు.
Also Read : Srirama Navami Special: రాముడిని హనుమంతుడు బాల్యంలోనే కలిశాడా ?
Also Read
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
- Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
హార్థిక్ పాండ్యా ఇప్పటికే T20లు, ODIలకు పలు సందర్భాల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడని గంగూలీ వెల్లడించాడు. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ఎంత చక్కగా సారథ్యం వహించాడో చూశాం. అతను పొట్టి ఫార్మాట్లలో కూడా భారత్కు కెప్టెన్గా ఉండడానికి ఇది ఒక కారణం అంటూ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్లో గెలుపు, ఓటములను మీరు విస్మరించలేరు ఎందుకంటే ఇది. చాలా కఠినమైన టోర్నమెంట్ అని అతను చెప్పాడు. పెద్ద ఈవెంట్లకు (T20 ప్రపంచ కప్ లేదా ODI ప్రపంచ కప్) ముందు సెలెక్టర్లకు IPL రిఫరెన్స్ పాయింట్ గా మారడం గురించి కూడా గంగూలీని అడిగారు. సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ మొత్తం అందరి ఆట తీరును చూసిన తర్వాతే వారిని సెలక్ట్ చేస్తారని.. ఐపీఎల్పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
Also Read : Supreme Court on Viveka Case: వివేకా హత్యకేసు విచారణకు కొత్త సిట్
సెలెక్టర్లు ఆటగాళ్ల ప్రదర్శనలను బ్యాలెన్స్ చేస్తారని నేను భావిస్తున్నాను అని సౌరవ్ గుంగూలీ అన్నారు. వారు ఐపీఎల్ పై ఆదరపడి గుడ్డిగా వెళ్లరు… బహుశా టీ20 జట్టును ఎంచుకునే సమయంలో.. ఐపీఎల్ ప్రదర్శనలను పరిశీలించవచ్చు అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ వెల్లడించాడు. సెలెక్టర్లు, తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్గా, రాహుల్ ఉన్నారు. కోచ్గా ద్రావిడ్. వారికి ఏమి కావాలో తెలుసు.. వారికి ఒక ప్లాన్ ఉంది అంటూ పేర్కొన్నాడు. వారు చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తులు అని నేను భావిస్తున్నాను.. భారత క్రికెట్కు ఏది ఉత్తమమో అది చేస్తారని బీసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!