Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టులో కొందరు అద్భుతమైన నాయకులు ఉన్నారు. ఎంఎస్ ధోని నుంచి పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీని రాబోయే సంవత్సరాల్లో రోహిత్ తరువాత కెప్టెన్ ఎవరంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో తన అభిప్రాయాలను దాదా వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని నాయకులకు మంచి గ్రూమింగ్ ప్లాట్ఫారమ్గా చూస్తున్నానని, రాబోయే సంవత్సరాల్లో హార్థిక్ పాండ్యా హిట్మ్యాన్ వారసుడు అవుతాడని సూచించాడు.
Also Read : Srirama Navami Special: రాముడిని హనుమంతుడు బాల్యంలోనే కలిశాడా ?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
హార్థిక్ పాండ్యా ఇప్పటికే T20లు, ODIలకు పలు సందర్భాల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడని గంగూలీ వెల్లడించాడు. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ఎంత చక్కగా సారథ్యం వహించాడో చూశాం. అతను పొట్టి ఫార్మాట్లలో కూడా భారత్కు కెప్టెన్గా ఉండడానికి ఇది ఒక కారణం అంటూ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్లో గెలుపు, ఓటములను మీరు విస్మరించలేరు ఎందుకంటే ఇది. చాలా కఠినమైన టోర్నమెంట్ అని అతను చెప్పాడు. పెద్ద ఈవెంట్లకు (T20 ప్రపంచ కప్ లేదా ODI ప్రపంచ కప్) ముందు సెలెక్టర్లకు IPL రిఫరెన్స్ పాయింట్ గా మారడం గురించి కూడా గంగూలీని అడిగారు. సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ మొత్తం అందరి ఆట తీరును చూసిన తర్వాతే వారిని సెలక్ట్ చేస్తారని.. ఐపీఎల్పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని సౌరవ్ గంగూలీ చెప్పాడు.
Also Read : Supreme Court on Viveka Case: వివేకా హత్యకేసు విచారణకు కొత్త సిట్
సెలెక్టర్లు ఆటగాళ్ల ప్రదర్శనలను బ్యాలెన్స్ చేస్తారని నేను భావిస్తున్నాను అని సౌరవ్ గుంగూలీ అన్నారు. వారు ఐపీఎల్ పై ఆదరపడి గుడ్డిగా వెళ్లరు… బహుశా టీ20 జట్టును ఎంచుకునే సమయంలో.. ఐపీఎల్ ప్రదర్శనలను పరిశీలించవచ్చు అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ వెల్లడించాడు. సెలెక్టర్లు, తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్గా, రాహుల్ ఉన్నారు. కోచ్గా ద్రావిడ్. వారికి ఏమి కావాలో తెలుసు.. వారికి ఒక ప్లాన్ ఉంది అంటూ పేర్కొన్నాడు. వారు చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తులు అని నేను భావిస్తున్నాను.. భారత క్రికెట్కు ఏది ఉత్తమమో అది చేస్తారని బీసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!