India vs England : పంత్ పోరాటం.. సిరీస్ టీమిండియా కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won The Series With England.
ఇంగ్లండ్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్-టీమిండియాల మధ్య జరిగి చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్-టీమిండియా మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 1-1గా సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్ను కైవసం చేసుకునేందుకు ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిన్న పోటీ పడ్డాయి. అయితే ఈ మ్యాచ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మరో 47 బంతులు మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను సాధించింది.
260 పరుగుల లక్ష్యంతో దిగిన భారత జట్టు 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. పంత్ స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు లతో 125 పరుగులు సాధించి క్రీజులోనే ఉన్నాడు. అయితే పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు పంత్. ఇదిలా ఉంటే.. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో వరుసగా పంత్ 5 ఫోర్లు కొట్టడం కొసమెరుపు
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!