IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..
- లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం..
- ఐసీసీకి సమర్పించిన పీసీబీ..
- పాక్లో ఆడటంపై స్పందించని బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మొత్తం 15 మ్యాచ్లకు పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పింది ఆతిథ్యం ఇవ్వనుంది.
Read Also: Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ఇటీవల బార్బడోస్లో జరిగిన ఐసీసీ టీ20 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీని ఆహ్వానించిన సమయం ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ తాత్కాలిక షెడ్యూల్ని గురించి చర్చించారని సమాచారం. అయితే, భద్రతా కారణాలు, రాజకీయాల వల్ల భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్లను ఆడటం లేదు. పాకిస్తాన్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా భారత్ పట్టించుకోలేదు. చివరిసారిగా 2008లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీ జరిగింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అక్కడ ఆడేందుకు భారత్ వెళ్తుందా లేదా..? అనేది ప్రశ్నగా ఉంది. పాక్ మాత్రం దీనికి ఏర్పాట్లు చేసుకుంటోంది. భద్రతా, రవాణా కారణాల వల్ల భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు లాహోర్లో నిర్వహించబడుతాయని తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ కరాచీలో, రెండు సెమీఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో, ఫైనల్ మ్యాచ్ లాహోర్లో జరుగుతుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!