IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..
- లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం..
- ఐసీసీకి సమర్పించిన పీసీబీ..
- పాక్లో ఆడటంపై స్పందించని బీసీసీఐ..
IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మొత్తం 15 మ్యాచ్లకు పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పింది ఆతిథ్యం ఇవ్వనుంది.
Read Also: Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..
Also Read
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ఇటీవల బార్బడోస్లో జరిగిన ఐసీసీ టీ20 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీని ఆహ్వానించిన సమయం ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ తాత్కాలిక షెడ్యూల్ని గురించి చర్చించారని సమాచారం. అయితే, భద్రతా కారణాలు, రాజకీయాల వల్ల భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్లను ఆడటం లేదు. పాకిస్తాన్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా భారత్ పట్టించుకోలేదు. చివరిసారిగా 2008లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీ జరిగింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అక్కడ ఆడేందుకు భారత్ వెళ్తుందా లేదా..? అనేది ప్రశ్నగా ఉంది. పాక్ మాత్రం దీనికి ఏర్పాట్లు చేసుకుంటోంది. భద్రతా, రవాణా కారణాల వల్ల భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు లాహోర్లో నిర్వహించబడుతాయని తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ కరాచీలో, రెండు సెమీఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో, ఫైనల్ మ్యాచ్ లాహోర్లో జరుగుతుంది.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!