PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ గురువారం రాత్రి తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ లో తెలియజేశారు. దీంతో కమిన్స్ కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల క్రికెట్ అభిమానులు ప్యాట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆసీస్ ప్లేయర్స్ అందరు ప్యాట్ కమిన్స్ తల్లికి నివాళిగా తమ చేతికి నల్లటి ఆర్మ్ బ్యాడ్జ్ ధరించి మైదనాంలోకి దిగారు.
Read also : NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
Also Read
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ట్విట్టర్ వేదికగా ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటించింది. మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేమంతా చాలా బాధపడుతన్నామంటు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తరపున ప్యాట్ కమిన్స్ తో పాటు అతని కుటుంబం, స్నేహితులకు మా ప్రగాధ సానుభూతిని తెలుపుతున్నాం.. ఆమె గౌరవార్థం ఆసీస్ టీమ్ మ్యాచ్ లో నల్లి ఆర్మ్ బ్యాడ్జ్ ధరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు టీమిండియా క్రికెట్ బోర్డు సైతం కమిన్స్ తల్లి మరియా మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది.
Read also : Today Stock Market Roundup 10-03-23: ఆర్థిక సంస్థల షేర్లు లబోదిబో
భారత క్రికెట్ తరపున మరియా మరణంపై చాలా బాధపడుతున్నాం.. కష్టకాంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది అని బీసీసీై తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. అయితే ఆమె గత కొంత కాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారడం వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడే భారత్ లో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ తన తల్లి కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు.
Read also : Cricket : డొమెస్టిక్ లీగ్స్ తో.. ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ప్రమాదం!
ఇక, అప్పటి నుంచి దగ్గరుండి తల్లి బాగోగులు ప్యాట్ కమిన్స్ చూసుకుంటున్నాడు. మూడు టెస్టు ప్రారంభమయ్యే సమయానికి అతడు తిరిగి వస్తాడని భావించినప్పటికి తల్లీ ఆరోగ్యం మెరుగుపడకపోవడం వల్ల అతను అక్కడే ఉండిపోయాడు. అలా నాలుగో టెస్టుకు కూడా ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. రెండు టెస్ట్ సమయంలో ప్యాట్ కమిన్స్ వెళ్లిపోయిన తర్వాత అతని స్థానంలో మరో జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే వన్డే టీమ్ కు కూడా కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని తల్లి మరణంతో ఆ సిరీస్ కు దూరమయ్యే అవకాశలున్నాయని అభిమానులు అంటున్నారు.
Read also : BRS Meeting: బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!