Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఈ ఒక్క పనిచేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరినట్టే!
- జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ
- గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతి
- శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు
గురు పూర్ణిమకు ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహర్షి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. మహర్షి వేద వ్యాసుడు మహాభారత రచయిత. ఈ ఏడాది జూలై 10న గురువారం కలిసి వచ్చే గురు పూర్ణిమ అనే గొప్ప పండుగ రానుంది. జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు.
Also Read:Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!
Also Read
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ 'కొత్తిమీర రైస్' చేసేయండి ఇలా.!
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేయబడిన పవిత్రమైన గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున, గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతిని పొందుతారు. అంతులేని జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం, గంగానదిలో స్నానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గురువు లేనివారు తమ ఇష్టదేవతను పూజించాలి. శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు. వీటితో పాటు, మీరు మీ తల్లిదండ్రులను, ఇతర పెద్దలను మీ గురువుగా పూజించవచ్చు.
Also Read:War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
వేద వ్యాసుడిని మన ఆది-గురువుగా కూడా పరిగణిస్తారు. కాబట్టి గురు పూర్ణిమ రోజున మనం మన గురువులను వేద వ్యాసునిగా భావించి పూజించాలి. చదువులో అడ్డంకులు ఎదుర్కొంటున్న లేదా గందరగోళంలో ఉన్న విద్యార్థులు గురు పూర్ణిమ రోజున గీతను చదవాలి. గీత చదవడం సాధ్యం కాకపోతే, ఆవుకు సేవ చేయాలి. అలా చేయడం వల్ల చదువులో సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
Also Read:Hyderabad: కల్తీ కల్లు తాగి మహిళ మృతి.. అంత్యక్రియలు ఆపిన పోలీసులు.. అసలేం జరిగింది..?
గురు పౌర్ణమి రోజున గురు గ్రహం ప్రభావం మరింత బలంగా ఉంటుంది. ఈ రోజున గురువును పూజించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోయి. మీ కష్టాలన్నీ తీరాలంటే గురు పూర్ణిమ సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. జాతకంలో గురు దోషం తొలగిపోవడానికి, గురు పూర్ణిమ రోజున “ఓం బృం బృహస్పతయే నమః” అనే మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు జపించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
-
Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
-
Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!