Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఈ ఒక్క పనిచేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరినట్టే!
- జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ
- గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతి
- శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు పూర్ణిమకు ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహర్షి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. మహర్షి వేద వ్యాసుడు మహాభారత రచయిత. ఈ ఏడాది జూలై 10న గురువారం కలిసి వచ్చే గురు పూర్ణిమ అనే గొప్ప పండుగ రానుంది. జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు.
Also Read:Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేయబడిన పవిత్రమైన గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున, గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతిని పొందుతారు. అంతులేని జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం, గంగానదిలో స్నానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గురువు లేనివారు తమ ఇష్టదేవతను పూజించాలి. శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు. వీటితో పాటు, మీరు మీ తల్లిదండ్రులను, ఇతర పెద్దలను మీ గురువుగా పూజించవచ్చు.
Also Read:War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
వేద వ్యాసుడిని మన ఆది-గురువుగా కూడా పరిగణిస్తారు. కాబట్టి గురు పూర్ణిమ రోజున మనం మన గురువులను వేద వ్యాసునిగా భావించి పూజించాలి. చదువులో అడ్డంకులు ఎదుర్కొంటున్న లేదా గందరగోళంలో ఉన్న విద్యార్థులు గురు పూర్ణిమ రోజున గీతను చదవాలి. గీత చదవడం సాధ్యం కాకపోతే, ఆవుకు సేవ చేయాలి. అలా చేయడం వల్ల చదువులో సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
Also Read:Hyderabad: కల్తీ కల్లు తాగి మహిళ మృతి.. అంత్యక్రియలు ఆపిన పోలీసులు.. అసలేం జరిగింది..?
గురు పౌర్ణమి రోజున గురు గ్రహం ప్రభావం మరింత బలంగా ఉంటుంది. ఈ రోజున గురువును పూజించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోయి. మీ కష్టాలన్నీ తీరాలంటే గురు పూర్ణిమ సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. జాతకంలో గురు దోషం తొలగిపోవడానికి, గురు పూర్ణిమ రోజున “ఓం బృం బృహస్పతయే నమః” అనే మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు జపించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!