హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత…
గురు పూర్ణిమకు ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహర్షి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. మహర్షి వేద వ్యాసుడు మహాభారత రచయిత. ఈ ఏడాది జూలై 10న గురువారం కలిసి వచ్చే గురు పూర్ణిమ అనే గొప్ప పండుగ రానుంది. జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు. Also Read:Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి…