What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
- ఇవాళ జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం
- ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్
- నేటి నుంచే ఐపీఎల్ 2025 పునః ప్రారంభం
ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం
నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు
నేడు గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్ క్రెమోషన్ సెంటర్ ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
నేడు గుంటూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీ.. హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ జాతీయ జెండాలతో ర్యాలీ
ఇవాళ జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. 41 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
అనంతపురం నగరంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధికారులు.. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగునున్న తిరంగా ర్యాలీ
ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం
నేడు విశాఖలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం.. ఈనెల 20న తలపెట్టిన స్టీల్ ప్లాంట్ సమ్మె విజయవంతంపై ప్రధానంగా చర్చించనున్న జేఏసీ
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. బుగ్గారం మండలంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖల పర్యటన.. మెదక్ జిల్లా చిలిపిచెడ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ రఘురామ రెడ్డి
నేడు వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించనున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ లో భాగంగా 25.41 కోట్లతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించనున్న జీఎం అరుణ్ కుమార్ జైన్
నేటి నుంచే ఐపీఎల్ 2025 పునః ప్రారంభం.. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు బెంగళూరు, కోల్కతా మధ్య మ్యాచ్
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!