What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు అహ్మదాబాద్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు..
* నేడు దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై తెలంగాణ హైకోర్టులో తీర్పు.. 2013లో దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు.. పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు.. 2016లో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ముద్దాయిలు.. ఇప్పటికే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సెట్ ముందుకు శ్రవణ్ రావు.. మూడోసారి సిట్ ఎదుట హాజరుకానున్న శ్రవణ్ రావు.. గత ఎన్నికల టైంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు.. రెండు సెల్ ఫోన్ల కోసం శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్..
* నేడు అరకులో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. విశాఖలో ఎకో టూరిజంపై సమీక్ష..
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
* నేడు విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు నూతన కార్యాలయం ప్రారంభం.. పాస్ పోర్ట్ ఆఫీసును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కీర్తివర్థన్ సింగ్.. రోజుకు వెయ్యి స్లాట్లు ఇచ్చేలా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఆధునీకరణ..
* నేటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు యథాతధం.. తక్షణం రూ. 500 కోట్లు విడుదలకు అంగీకారించిన ఏపీ ప్రభుత్వం..
* నేడు విడదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని ఏసీబీ కేసు..
* నేడు ఐపీఎస్ కాంతి రాణా క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. నటి జత్వాని ఫిర్యాదు కేసులో హైకోర్టును ఆశ్రయించిన కాంతి రాణా..
* నేడు అహ్మదాబాద్ లో కాంగ్రెస్ కీలక సమావేశం.. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ కీలక సమావేశం.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియాలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కీలక నేతలు..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచులు.. కోల్ కతా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్.. ముల్లాన్పూర్ వేదికగా రాత్రి 7.30కు పంజాబ్ vs చెన్నై మ్యాచ్
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!