Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today As On 21st April 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :April 21, 2025 , 7:07 am
By Sampath Kumar
  • నేడు సిట్ విచారణకు మరోసారి రాజ్ కసిరెడ్డి తండ్రి
  • ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైఎస్ జగన్
  • నేడు భారత్‌కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
  • నేడు కోల్‌కతా, గుజరాత్ మధ్య ఐపీఎల్ మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన.. అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినున్న మంత్రి సంధ్యారాణి

నేడు సిట్ విచారణకు మరోసారి రానున్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి.. సోమవారం సిట్ విచారణకు రావాలని ఉపేంద్ర రెడ్డికి సిట్ పిలుపు.. ఇప్పటికే రెండు రోజులు ఉపేంద్ర రెడ్డిని విచారించిన సిట్

ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. సాయంత్రం 5.30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్

ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం.. హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణ

నేడు రాజమండ్రిలో జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమీ నేతలతో సమావేశం

నేడు శ్రీశైలంలో సోమవారం వారాంతపు సేవలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని పంచాయతీల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం.. పాల్గొననున్న మంత్రి సవిత

నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం.. అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చ.. ఇప్పటికే మోడీ టూర్‌పై ఉన్నతాధికారుల కసరత్తు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం జపాన్ పర్యటన.. నేడు యుమెషిమాలో వరల్డ్ ఎక్స్ఫో, తెలంగాణ పెవిలియన్ ప్రారంభం.. బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం, ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన మరియు అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశాలు

నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క.. మల్లంపల్లి మండలం కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి

నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సు.. సదస్సుకు హాజరు కానున్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేడు నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటన.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రాష్ట్ర రైతు మహోత్సవం ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి

నేడు ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నేడు భద్రాచలంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత.. జాగృతి కార్యకర్తలతో సమావేశం

నేడు భారత్‌కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా చిలుకూరి.. భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న జేడీ వాన్స్.. స్వదేశానికి సెకండ్ లేడీ హోదాలో తెలుగమ్మాయి ఉషా.. ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. కోల్‌కతాలో మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • telangana news
  • whats today

తాజావార్తలు

  • Prahlad Joshi: 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సూచన

  • Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

  • Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్‌, నో వికెట్.. ఇక కష్టమేనా!

  • UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాస‌లో భారత్ ఖండన

  • Terror Module: రైళ్లను పేల్చేందుకు కుట్ర.. హిందూ నాయకులే టార్గెట్.. భారీ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు

ట్రెండింగ్‌

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions