What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- మేదరమెట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్
- నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
- నేటి నుంచి ప్రజాప్రతినిధుల ఆటల పోటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు అన్నవరానికి కలెక్టర్ షాన్ మోహన్ వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న సంఘటనలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ బౌతిక ఖాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2023-24 ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ 28వ వార్షిక నివేదికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాలకు సమయం ఆసన్నమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. గురువారం ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు.
నేటి నుంచి 24 వరకు ఆన్ లైన్లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల విడుదల కానున్నాయి.
ఈరోజు పోసాని కృష్ణమురళిని గుంటూరు సీఐడీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ విచారించనుంది.
నేటి నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సూయతీంద్రతీర్దుల 12వ సమారాధన ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.
ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. యూనివర్సిటీ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ ఉదయం 8 గంటలకు ఆరంభం అవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?