Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. మొత్తం 224 స్థానాలకు పోలింగ్.. 13న వెలువడనున్న ఫలితాలు
*హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు.. ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Also Read
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
*నేడు తెలంగాణలో ఎంసెట్ పరీక్ష
*నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించనున్న పవన్.. అవిడి, కడియం, రాజుపాలెం గ్రామ రైతులతో ముఖాముఖి.
*నేడు ఏపీలో పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష
*తిరుపతి: చాటింపుతో మొదలైన తిరుపతి గంగమ్మ జాతర.. నేటి నుంచి వేషాల పండుగ ప్రారంభం
*IPL 2023: నేడు చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..