What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్పై విచారణ
- నేడు రైతు నాయకులతో కేంద్రం చర్చలు
- నేడు మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ
- నేడు ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్పై విచారణ. నేడు జేసీ ముందు హాజరుకానున్న నలుగరు డిప్యూటీ కలెక్టర్లు సహా ఏడుగురు అధికారులు.
సంగారెడ్డిలో నేడు కాంగ్రెస్ నాయకుల భేటీ. జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రారంభంకానున్న సమావేశం. MLC అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన. ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న నాదెండ్ల, ఆనం, నారాయణ.
నేడు వనపర్తి జిల్లాలో మంత్రులు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు.
యాదగిరిగుట్టలో మహాకుంభ సంప్రోక్షణ. నేడు పంచకుండాత్మక యాగం.
రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. రేపు స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ. పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్తో కలిసి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొననున్న రేవంత్.
ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న భక్తులు రద్దీ. మరో నాలుగు రోజుల్లో ముగియనున్న కుంభమేళా. చివరివారం కావడంతో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,870 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,290 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్. లాహోర్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్.
నేడు ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం. పాల్గొనున్న మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు. ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయడంపై చర్చ.
చండీగఢ్: నేడు రైతు నాయకులతో కేంద్రం చర్చలు. పంటలు కనీస మద్దతు ధర చెల్లింపుపై చర్చ.
అమరావతి: నేడు మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
ఢిల్లీ: ఆస్పత్రి నుంచి డిశ్చార్చయిన సోనియాగాంధీ. సర్ గంగారం ఆస్పత్రి నుంచి రాత్రి డిశార్చ్.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..