What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన. చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోడీ.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,590లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,300 లుగా ఉంది.
నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రణీత్రావును విచారించనున్న పోలీసులు.
యాదాద్రిలో ఏడో రోజు వైభవంగా బ్రహ్మోత్సవాలు. నేడు జగన్మోహ్ఇని అలంకార సేవలో శ్రీనృసింహుడు. రాత్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఎదుర్కోలు ఉత్సవం.
నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్. ఫైనల్లో తలపడనున్న ఢిల్లీ, బెంగళూరు. రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం.
నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్రావు. కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్, హరీష్ రావు వెంట వెళ్లనున్న ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్.
నెల్లూరు లో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నెల్లూరు వై.సి.పి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు ఎం.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతల సమావేశం.
నేడు ఏపీలో గ్రూప్-1 పరీక్ష. పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు. మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు. రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు. పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతిస్తారు. పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు.
ఇవాళ ఉదయం 10.30 బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి రేవంత్ మీట్ ది ప్రెస్. మధ్యాహ్నం మహారాష్ట్ర వెళ్లనున్న సీఎం. భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్న సీఎం రేవంత్.
నేడు రాత్రికి హైదరాబాద్ కి ప్రధాని మోడీ. రాత్రి రాజ్ భవన్ లో బస. ఎల్లుండి జగిత్యాల లో బీజేపీ విజయ సంకల్ప సభ. ఎల్లుండి ఉదయం 10 గంటల 10 నిమిషాలకి బేగం పెట్ ఎయిర్పోర్ట్. 11.20 కి జగిత్యాల చేరుకుంటారు. 11.30 నుండి 12.20 వరకు బహిరంగ సభ పాల్గొని ప్రసంగిస్తారు. 1.30 కి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకొని.. అక్కడి నుండి కర్ణాటక శివమొగ్గ వెళ్లనున్నారు మోడీ.
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!