Delhi: దారుణం.. యువకుడి పై నుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్, మృతి
- ఢిల్లీలో దారుణ ఘటన
- ఓ యువకుడి పై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్
- ఆస్పత్రికి తరలించే లోపే మృతి
- వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Read Also: Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో భారీ వర్షం పడి రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో.. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయాయి. అయితే.. ఓ గల్లీలోకి వచ్చిన వాటర్ ట్యాంకర్.. అనుకోకుండా అక్కడే నిల్చున్న ముగ్గురు యువకులపై నీరు చిమ్మింది. దీంతో.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తో ముగ్గురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ యువకులకు ఎంత చెబుతున్న వినకపోవడంతో.. ఓ పెద్ద బండ రాయి ట్యాంకర్ అద్దాలను పగులగొట్టారు.
Read Also: Jagannath Rath Yatra:రథ యాత్రలో తోపులాట..ఒకరి మృతి..వందల మందికి గాయాలు
గొడవ మరింత ఎక్కువవుతుందని భావించిన ట్యాంకర్ డ్రైవర్ సపాన్ సింగ్.. అక్కడి నుంచి పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. సద్దాం అలియాస్ షహబాద్ అనే వ్యక్తిపై నుంచి వాటర్ ట్యాంకర్ తీసుకెళ్లాడు. దీంతో.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించే లోపే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!