Voter Survey : నేటి నుంచి విశాఖలో నెలరోజులపాటు ఇంటింటి ఓటర్ సర్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ కోసం ఇంటింటికి వెళ్లి ఓటరు సర్వే శుక్రవారం విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి అధికారులకు సహకరించాలని, ప్రస్తుత ఓటర్లను సరిచూసేందుకు, చనిపోయిన ఓటర్లను, 100 ఏళ్లు పైబడిన ఓటర్లను, ఎన్టీఐ ఓటర్లను, ఇతరులను గుర్తించేందుకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని కోరారు. జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర , జిల్లా స్థాయి అధికారులు సమగ్ర ఓటర్ సర్వే ను చేపడతారు. సెప్టెంబరు 30లోగా సర్వే ముగించి, అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తారు.
ఓటర్ సర్వే లో పరిశీలించే అంశాలు ఇవే
Also Read
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు ఏమైనా ఉంటే.. నకిలీ ఓట్ల గుర్తింపు వంటివి చెక్ చేస్తారు
- చనిపోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుంది
- వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం జరుగుతుంది
- ఒకే డోర్ నంబర్ పై చాలా ఎక్కువ ఓట్లు ఉన్నా, లేదా డోర్ నంబర్ లేకున్నా చెక్ చేస్తారు
- సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్ఆర్ ఓటర్ల వివరాలను సరిచేయడం.
- దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కొని అందుకు అనుగుణంగా మార్పులు చేయడం
- ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉన్నచో కొత్త బూతు సిఫార్సు చేయడం
- పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్
- నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు,
- చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం కూడా ఈ సర్వే లో చేస్తారు.
- ఓటర్ల అభ్యర్థన మేరకు తమ ఓటును ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం వంటివి చేపడతారు
కొత్త గా 18 యేళ్లు నిండిన వారు లేదా జనవరి 1 2024 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు కొత్త ఓటు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఇంటికి భూత్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు వారి వద్ద ఫార్మ్ 6 తీసుకొని నింపి ఆధార్ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటింటికి నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఈ సర్వే కోసం పర్యటిస్తారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!