Vinay Bhaskar : రౌడీల ద్వారా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుండాలను, రౌడీలను ప్రోత్సహించి మా నాయకుల మీద దాడి చేయడం జరుగుతుందన్నారు. మా నాయకుడు ఎంపి ప్రభాకర్ మీద భయంకరమైన దాడి చేసారు .గన్ మెన్ లు ఉండబట్టే బ్రతికి ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడి ని ప్రజా స్వామ్యవాదులు ఖండించాలన్నారు. రౌడీ ల ద్వారా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తుందని ఆయన అన్నారు.
Also Read : Bussiness Idea: కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. నెలకు రూ.30 వేలు మీ సొంతం..
Also Read
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీకి రౌడీయజం అలవాటే. తెలంగాణ సాధించే క్రమంలో అంబేద్కర్ కళలను నిజం చేసేందుకు దళిత బంద్, బీసి బంద్, రైతులకు రైతు బంద్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రా రైతాంగం దేశంలో మన్ననలను పొందుతుంది. కర్ణాటక రాష్ట్రము లో గ్యారంటీ లేని పథకాలు ఇచ్చి మోసం చేశారు. గులాబీ జెండా ద్వారానే మా బ్రతుకులు బాగుపడుతాయాని ప్రజలు విశ్వాసిస్తున్నారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా 100 సిట్లలో గెలువబోతున్నాం, అందులో నేను ఒకడిని.’ అని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
Also Read : Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
తాజావార్తలు
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!