Vangaveeti Radha: నేడు అనుచరులతో వంగవీటి రాధా భేటీ.. దారెటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మరో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ క్రీయాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తింది. అందులోనూ వచ్చే సంవత్సరం కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. విజయవాడ గడ్డపై చెరగని ముద్రి వేసిన వంగవీటి ఫ్యామిలీ ఈసారి ఏ పార్టీ తరపున నిలబడుతుందోనన్న ఆసక్తి నెలకొంది. అయితే, నేడు వంగవీటి రాధా తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ప్రస్తుత పాలిటిక్స్ పై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది.
Read Also: Lady Shaving: నిజమైన బ్రాహ్మంగారి కాలజ్ఞానం.. సెలూన్ లో అమ్మాయిలు షేవింగ్..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ సమావేశానికి రావాలని ముఖ్య నేతలకు వంగవీటి రాధా సమాచారం ఇచ్చాడు. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబు సమక్షంలో సైకిల్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.. తాను కోరిన సీటును ఇవ్వకపోవడంతో వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు.
Read Also: AP BJP: పంచాయితీ నిధుల కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపు
అయితే, వంగవీటి రాధా సోదరి ఆశా కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 28న వంగవీటి రాధా జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన అనుచరులు అనుకుంటున్నారు. వంగవీటి రంగా జయంతి కార్యక్రమాల మాదిరిగానే రాధా జయంతిని నిర్వహించేందుకు అనుచరులతో చర్చించేందుకు ఈ భేటీ అవుతున్నట్లు ఆయన అనుచరవర్గాలు చెబుతున్నాయి. ఇక, పార్టీ మార్పుపై ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చని రాధా అనుచనులు తెలిపారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం వంగవీటి రాధా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. రాధా జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీనిపై రాధా నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!