Rammohan Naidu: కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్టానికి ఏమి చేస్తాడు.. జగన్ పై ఫైర్
- తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటన
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు
- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు. ఏవియేషన్, హోంశాఖ కలసికట్టుగా పనిచేస్తున్నాయని.. త్వరలోనే ఇలాంటి వాటికి అంతం పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసే వారికి, బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకువస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అలాంటి వారికి మళ్ళీ విమానంలో తిరిగే అవకాశం లేకుండా చేయాలని చట్టం తెస్తున్నాంమని చెప్పారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
ఓ ఫేక్ కాల్లో ముంబై పోలీసులు ఓ మైనర్ బాలుడ్ని పట్టుకున్నారు.. అతని స్నేహితుడుపై కోపం అతను అలా చేశాడని విచారణలో తెలిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. చాలా మంది ఫ్రాంక్ కిందా చేస్తున్నారా లేక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ తరువాత బయటికి వస్తుందని చెప్పారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని దుయ్యబట్టారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి జగన్.. ఇక రాష్టానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కుటుంబానికి ఏం న్యాయం చేశాడో జగన్ మొదటిగా చెప్పాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: IND vs NZ 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్
తాజావార్తలు
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!