Rammohan Naidu: కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్టానికి ఏమి చేస్తాడు.. జగన్ పై ఫైర్
- తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటన
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు
- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు.
తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు. ఏవియేషన్, హోంశాఖ కలసికట్టుగా పనిచేస్తున్నాయని.. త్వరలోనే ఇలాంటి వాటికి అంతం పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసే వారికి, బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకువస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అలాంటి వారికి మళ్ళీ విమానంలో తిరిగే అవకాశం లేకుండా చేయాలని చట్టం తెస్తున్నాంమని చెప్పారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఓ ఫేక్ కాల్లో ముంబై పోలీసులు ఓ మైనర్ బాలుడ్ని పట్టుకున్నారు.. అతని స్నేహితుడుపై కోపం అతను అలా చేశాడని విచారణలో తెలిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. చాలా మంది ఫ్రాంక్ కిందా చేస్తున్నారా లేక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ తరువాత బయటికి వస్తుందని చెప్పారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని దుయ్యబట్టారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి జగన్.. ఇక రాష్టానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కుటుంబానికి ఏం న్యాయం చేశాడో జగన్ మొదటిగా చెప్పాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: IND vs NZ 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!