Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
- యూజీసీ-నెట్2024 కుంభకోణాలపై ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన..
- ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపించిన విద్యార్థులు..
- యూనివర్సిటీలో జరగాల్సిన యోగా కార్యక్రమాన్ని రద్దు చేసిన విద్యా మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్కు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇటీవలి తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చ
Also Read
కాగా, గురువారం నాడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) యొక్క “సంస్థాగత వైఫల్యం” అన్నారు. కేంద్ర సర్కార్ వేసిన ఈ కమిటీ ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతా ప్రోటోకాల్లను మరింత మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందన్నారు. జీరో-ఎర్రర్ టెస్టింగ్ మాది.. నిబద్ధతతో కూడిన ప్యానెల్ను త్వరలో తుది నివేదిక ఇస్తుంది.. ఈ కమిటీలో నిపుణులు ఉన్నారు.. వారే అన్ని అంశాలపై లోతైన విచారణ చేసి రిపోర్ట్ అందజేస్తుందన్నారు. డార్క్నెట్లో పేపర్ లీక్ అయింది.. అలాగే, టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతుందని మాకు రుజువులు దొరికాయి.. ఈ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!