Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
- యూజీసీ-నెట్2024 కుంభకోణాలపై ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన..
- ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపించిన విద్యార్థులు..
- యూనివర్సిటీలో జరగాల్సిన యోగా కార్యక్రమాన్ని రద్దు చేసిన విద్యా మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్కు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇటీవలి తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చ
Also Read
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
కాగా, గురువారం నాడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) యొక్క “సంస్థాగత వైఫల్యం” అన్నారు. కేంద్ర సర్కార్ వేసిన ఈ కమిటీ ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతా ప్రోటోకాల్లను మరింత మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందన్నారు. జీరో-ఎర్రర్ టెస్టింగ్ మాది.. నిబద్ధతతో కూడిన ప్యానెల్ను త్వరలో తుది నివేదిక ఇస్తుంది.. ఈ కమిటీలో నిపుణులు ఉన్నారు.. వారే అన్ని అంశాలపై లోతైన విచారణ చేసి రిపోర్ట్ అందజేస్తుందన్నారు. డార్క్నెట్లో పేపర్ లీక్ అయింది.. అలాగే, టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతుందని మాకు రుజువులు దొరికాయి.. ఈ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!