Arunachal Pradesh: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార బీజేపీలో జాయిన్ అయ్యారు.
Read Also: Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే చాన్స్
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
కాగా, అరవై మంది సభ్యులు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్- ఎన్పీపీ రెండింటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు నినాంగ్ ఎరింగ్ (పాసిఘాట్ పశ్చిమ స్థానం), వాంగ్లిన్ లోవాంగ్డాంగ్ (బోర్డురియా-బోగపాని నియోజకవర్గం), NPP నుంచి ముచు మిథి (రోయింగ్ అసెంబ్లీ), గోకర్ బాసర్ (బాసర్ అసెంబ్లీ) చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమాఖండూ పాల్గొన్నారు.
Read Also: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్!
అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో బీజేపీకి ఇప్పుడు శాసనసభలో 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఏడాది అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో కూడిన సుపరిపాలన సూత్రాలపై తనకున్న నమ్మకానికి కాంగ్రెస్, ఎన్పీసీ నుంచి బీజేపీలో చేరారు అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సోషల్ మీడియాలో తెలిపారు. సమ్మిళిత వృద్ధి, ప్రజల-కేంద్రీకృత సంక్షేమం సూత్రాలకు మా నిబద్ధతను కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!