Tummala Nageswara Rao : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు సంక్షేమ ప్రభుత్వం
- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం
- రైతులను ఆదుకునే ప్రభుత్వం
- రైతు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది :మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కల్లు గ్రామంలో గంగాదేవి పాడు ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను అన్ని రంగాలలో నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇచ్చి అభివృద్ధి చేయమన్నారని, రైతుల కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించేందుకు కృషి చేశా అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు ఎలాంటి ఇబ్బందు లేకుండా సాగునీరు అందించేందుకు కృషి చేశానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
అంతేకాకుండా..’ ఎన్ఎస్పి ద్వారా సాగర్ జలాలు అందకపోతే గోదావరి జలాలతోనైనా పంటలు పండించేందుకు కృషి చేస్తా. రైతుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసి సహకార సంఘాలను బలోపేతం చేస్తా. వారికి సబ్సిడీపై యంత్రాలను అందించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. గోదావరి జలాలతో వైరా, మధిర సత్తుపల్లి ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసపాలన కొనసాగింది. అప్పుల రాష్ట్రంగా మిగిలింది.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు.
Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!