TSLPRB : పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) వెల్లడించింది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు టీఎస్ఎల్పీఆర్బీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేుబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల్లో తేదీలు మార్పు చేసింది టీఎస్ఎల్పీఆర్బీ. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చగా,, ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు పేర్కొంది టీఎస్ఎల్పీఆర్బీ. అంతేకాకుండా.. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేయగా.. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేసింది టీఎస్ఎల్పీఆర్బీ. అయితే.. ఈ నెల 5తో దేహాదారుఢ్య పరీక్షలు ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా.. 2 లక్షల 7 వేల 106 మంది అభ్యర్ధులు ఈవెంట్స్ కి హాజరయ్యారు.
Also Read : Purple Cabbage: ఊదారంగు క్యాబేజీ తింటే.. ఆ ప్రాబ్లమ్ ఉండదా..!
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
అయితే.. వీరిలో 1,11,209 అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది. 2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది టీఎస్ఎల్పీఆర్బీ. ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది. అయితే, ఈసారి లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అవగా, షాట్ పుట్ లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంతి మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారని టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!