Maharashtra Death Mystery: సెల్ఫీ వీడియోతో డెత్ మిస్టరీ ఛేదింపు.. ఎలా అంటే..!
కొన్ని కేసులు పోలీసులకు సవాలుగా మారుతుంటాయి. ఆధారాలు లభించక ఏళ్ల తరబడి దర్యాప్తులు కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని కేసులైతే చిన్న చిన్న క్లూల ద్వారా ఛేదిస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ డెత్ మిస్టరీని సెల్ఫీ వీడియోతో చాకచక్యంగా పట్టేసుకున్నారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్ను చోరీ చేసేందుకు దుండగుడు యత్నించాడు. అదే సమయంలో మరో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో అతడు అడ్డంగా బుక్కై అరెస్ట్ అయ్యాడు. అనంతరం దొంగ దగ్గర దొరికిన ఇంకో ఫోన్ ఆధారంగా ఓ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్లో చోటుచేసుకుంది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇది కూడా చదవండి: Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జాహిద్ జైదీ అనే వ్యక్తి రైలులో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి అతడి ఫోన్ను దొంగిలించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై.. పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డు చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు. వీడియో వైరలవ్వడంతో స్పందించిన కల్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఉన్న ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఇటీవల ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన కేసు బయటపడింది.
ఇది కూడా చదవండి: KKR vs RCB: కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు.. రాణించిన విరాట్ కోహ్లీ
నిందితుడు జాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతడి దగ్గర ఉన్న ఉన్న ఫోన్ ఆన్ చేయగా.. అది పుణెకు చెందిన ప్రభాష్ భాంగేదిగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఉద్యోగి అయిన ప్రభాష్.. హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్లోని తన నివాసానికి వచ్చాడు. తిరిగి మార్చి 25 అర్ధరాత్రి పుణెకు వెళ్తుండగా విఠల్వాడి రైల్వేస్టేషన్లో రైలు కింద పడి చనిపోయాడు. అతని ఫోన్ జాదవ్ దగ్గరే ఉంది. మొబైల్ను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించే క్రమంలో భాంగే కదులుతున్న రైల్లో నుంచి కింద పడి మరణించినట్లుగా జాదవ్ పోలీసులకు వివరించాడు.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!