RGIA : శంషాబాద్ ఎయిర్ పోర్ట్కి భారీగా పెరిగిన రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా రద్దీ పెరిగింది. నిత్యం సుమారు 5 వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారు.. స్టూడెంట్స్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ ఈ నెల లోనే ఎక్కువగా వెళ్తుండటం తో రద్దీ పెరిగింది. అయితే.. ఈ సందర్భంగా NTV తో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సెండాఫ్ ఇవ్వడానికి ఒక్కో స్టూడెంట్ వెనక 40 నుంచి 50 మంది వస్తున్నారన్నారు.
Also Read : Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి
Also Read
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అవుతోంది. ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆయన అన్నారు. గత పదిరోజులుగా రోజుకి లక్ష మంది ఎయిర్పోర్ట్ కి వస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ వచ్చేవారంతా పర్సనల్ వెహికిల్స్ తో రావడంతో ట్రాఫిక్, పార్కింగ్ కి ఇబ్బంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. రోజుకు అన్ని కలిపి 70 వేలకు పైగా కార్లు ఎయిర్పోర్ట్ కి వస్తున్నాయని, ఒక్కో స్టూడెంట్ కి సెండాఫ్ ఇవ్వడానికి కేవలం నలుగురు మాత్రమే రావాలి అని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ నెల 20 వరకు ఎయిర్పోర్ట్ లో హై అలెర్ట్ ఉందని ఆయన తెలిపారు. ఎయిర్పోర్ట్ లో ఆంక్షలు ఉంటాయి కాబట్టి సెండాఫ్ కోసం వచ్చే వాళ్ళు అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ ఫోకస్
తాజావార్తలు
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్ను సున్నాకే పెవిలియన్కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?