Tirupati Collector: అన్ని ఏర్పాట్లు చేశాం.. కానీ..
- పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం
- అనుకోకుండా ఈ ఘటన జరిగింది
- తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని… అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో మార్చురీని ఆయన వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 2 వేల 400 మంది భక్తులు ఉన్నారని… ఒకసారిగా గేట్లు తెరవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులను… గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తారన్నారు.
READ MORE: Restrictions On Media: మీడియాపై ఆంక్షలు పెట్టిన ఇజ్రాయెల్.. ఎందుకో తెలుసా..?
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీరు, లోపాలపై అధికారులతో చర్చించనున్నారు. సమావేశం తర్వాత తిరుపతి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3గంటలకు తిరుపతికి వెళ్లనున్నారు.. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామల రావు స్పందించారు. ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఈవో చెప్పారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!