Tirupati Collector: అన్ని ఏర్పాట్లు చేశాం.. కానీ..
- పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం
- అనుకోకుండా ఈ ఘటన జరిగింది
- తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని… అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో మార్చురీని ఆయన వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 2 వేల 400 మంది భక్తులు ఉన్నారని… ఒకసారిగా గేట్లు తెరవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులను… గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తారన్నారు.
READ MORE: Restrictions On Media: మీడియాపై ఆంక్షలు పెట్టిన ఇజ్రాయెల్.. ఎందుకో తెలుసా..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీరు, లోపాలపై అధికారులతో చర్చించనున్నారు. సమావేశం తర్వాత తిరుపతి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3గంటలకు తిరుపతికి వెళ్లనున్నారు.. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామల రావు స్పందించారు. ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఈవో చెప్పారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!