Bihar: నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలికలు గల్లంతు, ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో సనమ్ కుమారి(16), రీమా కుమారి(7)గా గుర్తించారు. సంజు మాంఝీ(8) మృతి చెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Manipur: మణిపూర్, మయన్మార్ల మధ్య 70 కి.మీ కంచె.. అర్జెంట్గా అవసరమన్న సీఎం
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అయితే రేపు తమ గ్రామంలో కర్మ పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసమని ఈరోజు గ్రామ మహిళల, బాలికలు పూజ కోసం నదిలో స్నానానికి వెళ్లారు. అయితే ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు గ్రామంలో కర్మపూజ కార్యక్రమంతో ఉత్సాహంగా ఉంటే.. ఒక్కసారిగా ఈ ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన 10 నుంచి12 మంది బాలికలు నదిలో స్నానానికి వెళ్లారని మృతురాలి తండ్రి మాంఝీ తెలిపాడు.
Read Also: Haryana: హర్యానాలో ఓ కాంట్రాక్టర్కు చిత్రహింసలు.. నోట్లో పేడ, ఉమ్మివేసి
ఈ విషాద ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. తప్పిపోయిన బాలికల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సహాయం తీసుకుంటున్నారని తెలిపారు. మృతి చెందిన బాలికను ఎనిమిదేళ్ల సంజు మాంఝీగా గుర్తించగా.. సనమ్ కుమారి (16), రీమా కుమారి (7) అదృశ్యమయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!