Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
- పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం
- హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ గోడపై రాసిన బెదిరింపు సందేశం సంచలనం సృష్టించింది. గోడపై “పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి.
Also Read:Poonam Bajwa : పదునైన అందాలతో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
బెంగళూరులోని కోడిగేహళ్లిలోని ఆల్ఫైన్ పిరమిడ్లో ఈ సంఘటన జరిగింది. స్థానిక నివాసితులు సొసైటీ గోడపై ఈ అనుమానాస్పద, రెచ్చగొట్టే సందేశాన్ని చూశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read:CM Revanth Reddy: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..
ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, కానీ ముందుజాగ్రత్తగా భద్రతను పెంచామని అధికారులు తెలిపారు. ఆకతాయిల పని కావచ్చు లేదా మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి చేసిన పని కావచ్చు అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందేశాన్ని ఎవరు, ఎప్పుడు రాశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!