BJP Campaign: తెలంగాణలో రేపటి బీజేపీ ముఖ్య నేతల షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రేపటి షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు వారు ఎక్కడెక్కడ పర్యటించారో తెలుసుకుందాం.
Read Also: Tiger Reserve: దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్.. కేంద్రం ఆమోదం..
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబరు 27న (సోమవారం) విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఉ. 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ లో బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సా. 4 గం.లకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా సోమవారం ఉ. 10 గం.లకు హుజురాబాద్ లో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఉ. 11 గం.లకు పెద్దపల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం మంచిర్యాలలో మ. 12:30 గం.లకు జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సోమవారం ఉ. 10 గం.లకు జగిత్యాలలో జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉ. 11 గంటలకు బోధన్ బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటిగంటకు బాన్సువాడ బహిరంగ సభ, మ. 2.30 గంటలకు జుక్కల్ లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!