Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి
- ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు
- యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు
- ఈ పద్ధతులను అనుసరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spotless Face Tips: ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత తినే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే, వాటిని ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడి వాటిని నివారించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దామా.
Also Read: Curry Leaves: కరివేపాకే కదా అని తీసి పారేస్తున్నారా? బరువు తగ్గడానికి అది ఎలా సహాయపడుతుందంటే?
Also Read
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
ముఖంపై మచ్చలు తగ్గాలంటే నిమ్మరసం వాడాలి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. దీని కోసం, నిమ్మరసంలో కొంత నీరు మిక్స్ చేసి, ఆపై దూది సహాయంతో మచ్చలపై రాయండి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే ముఖంపై మొటిమలు, దద్దుర్లు, మచ్చలు వంటి అన్ని సమస్యలను తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. అలోవెరా చర్మాన్ని తేమగా, హైడ్రేట్ చేస్తుంది. మీరు అలోవెరా జెల్ను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
Also Read: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చక్కెర, తేనెతో మీ ముఖాన్ని స్క్రబ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే, ఓట్ మీల్ ఒక గొప్ప ఎక్స్ఫోలియేటర్, క్లెన్సర్. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు ఓట్ మీల్ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఓట్ మీల్ లో మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు పెరుగును ఉపయోగించవచ్చు. పెరుగును ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీటితో కడిగేయాలి. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. దాంతో మొటిమలు, మచ్చలను కూడా తొలగిస్తుంది.
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!