Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News These Are Rules That Will Change From May 1st

New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!

Published Date :April 30, 2025 , 10:16 am
By Venkatesh
  • మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
  • ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల
  • FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు
New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్‌తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం

Also Read

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
  • CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
  • Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
Add as a preferred
source on google

ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల

ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి ఇకపై వినియోగదారులు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. గతంలో ఈ ఛార్జీ రూ.21 ఉండగా, ఇప్పుడు దానిని రూ.23కి పెంచనున్నారు. ఈ కొత్త ఛార్జీ మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ మార్పును దేశ కేంద్ర బ్యాంకు RBI, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంయుక్తంగా చేశాయి. ప్రస్తుతం, మెట్రో నగరాల్లో మూడు సార్లు నగదు ఉపసంహరణ ఉచితం. కానీ మీరు పరిమితి కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే రూ. 21 ఛార్జ్ చెల్లించాలి.

Also Read:OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా

LPG గ్యాస్ పై ప్రభావం

ప్రతి నెలా దేశీయ గ్యాస్ నుంచి వాణిజ్య గ్యాస్ ధరలను గ్యాస్ ఏజెన్సీ సవరిస్తుంది. అంటే, 1వ తేదీన దాని ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏప్రిల్‌లోనే ప్రభుత్వం అన్ని సిలిండర్ల ధరలను దాదాపు రూ.50 పెంచింది.

Also Read:Cyber Fraud : క్వికర్ క్విజ్.. నమ్మితే నిండా మునిగినట్టే.. లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!

FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు

ఈ ఏడాది వరుసగా రెండుసార్లు ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించింది. దీని ప్రభావం బ్యాంకు వడ్డీ రేట్లలో FD ఖాతాల నుంచి రుణాల వరకు కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చాయి. రాబోయే కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా మార్చే అవకాశం ఉంది.

Also Read:Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?

స్థానిక బ్యాంకులో మార్పు

మే 1 నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు రావచ్చు. ప్రతి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఒక పెద్ద బ్యాంకును సృష్టించే ప్రణాళిక ఉంది. ఈ పని ఒక రాష్ట్రం, ఒక RRB పథకం కింద జరుగుతుంది. ఈ మార్పు మొదట 11 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వీటిలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.

Also Read:Vijay Devarakonda : ఒకేసారి రెండు సినిమాలు.. విజయ్ ఏంటీ స్పీడు..

రైల్వేలలో ఏమి మారుతుంది?

మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడు ప్రయాణీకులు వెయిటింగ్ టిక్కెట్లపై స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించలేరు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ATM WITHDRAWAL CHARGES
  • Cylinder price change
  • FD Interest Rates
  • Local bank rules
  • Railway fare hike

తాజావార్తలు

  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !

  • Tollywood : సమ్మర్‌ అంటే భయపడిపోతున్న స్టార్స్‌

  • CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions