New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!
- మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
- ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల
- FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం
Also Read
ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల
ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి ఇకపై వినియోగదారులు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ఈ ఛార్జీ రూ.21 ఉండగా, ఇప్పుడు దానిని రూ.23కి పెంచనున్నారు. ఈ కొత్త ఛార్జీ మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ మార్పును దేశ కేంద్ర బ్యాంకు RBI, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంయుక్తంగా చేశాయి. ప్రస్తుతం, మెట్రో నగరాల్లో మూడు సార్లు నగదు ఉపసంహరణ ఉచితం. కానీ మీరు పరిమితి కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే రూ. 21 ఛార్జ్ చెల్లించాలి.
Also Read:OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా
LPG గ్యాస్ పై ప్రభావం
ప్రతి నెలా దేశీయ గ్యాస్ నుంచి వాణిజ్య గ్యాస్ ధరలను గ్యాస్ ఏజెన్సీ సవరిస్తుంది. అంటే, 1వ తేదీన దాని ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏప్రిల్లోనే ప్రభుత్వం అన్ని సిలిండర్ల ధరలను దాదాపు రూ.50 పెంచింది.
Also Read:Cyber Fraud : క్వికర్ క్విజ్.. నమ్మితే నిండా మునిగినట్టే.. లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు
ఈ ఏడాది వరుసగా రెండుసార్లు ఆర్బిఐ రెపో రేటును తగ్గించింది. దీని ప్రభావం బ్యాంకు వడ్డీ రేట్లలో FD ఖాతాల నుంచి రుణాల వరకు కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చాయి. రాబోయే కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా మార్చే అవకాశం ఉంది.
Also Read:Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
స్థానిక బ్యాంకులో మార్పు
మే 1 నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు రావచ్చు. ప్రతి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఒక పెద్ద బ్యాంకును సృష్టించే ప్రణాళిక ఉంది. ఈ పని ఒక రాష్ట్రం, ఒక RRB పథకం కింద జరుగుతుంది. ఈ మార్పు మొదట 11 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వీటిలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
Also Read:Vijay Devarakonda : ఒకేసారి రెండు సినిమాలు.. విజయ్ ఏంటీ స్పీడు..
రైల్వేలలో ఏమి మారుతుంది?
మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడు ప్రయాణీకులు వెయిటింగ్ టిక్కెట్లపై స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించలేరు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!