OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శ్రీవిష్ణ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’. గతేడాది మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అటు నిర్మతలకు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేసింది. ఓటీటీలోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీ లోకి రాబోతుంది. దాదాపు ఏడాది దాటిన తర్వాత సింప్లీ సౌత్ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. మే 2 సింప్లీ సౌత్ ఓటీటీలో ఓం భీమ్ బుష్ స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రీతి ముకుందన్, అయేషాఖాన్ కీలక పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ గ్యాప్ తర్వాత సింప్లి సౌత్ లో ఏ మేరకు హిట్ గా నిలుస్తోందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!