నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన…
New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, కానరా…
పరిమితికి మించి ఏటీఎం లావాదేవీల కోసం కస్టమర్లకు వసూలు చేసే రుసుములు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ఎటిఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని నగదు ఉపసంహరణ కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని కోరారు. నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) కంపెనీ ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రతి లావాదేవీకి ఇంటర్చేంజ్ ఫీజును గరిష్టంగా రూ.23కి పెంచాలని భావిస్తోంది. ఈ…