LBnagar PS Incident: ఢిల్లీకి చేరిన ఎల్బీనగర్ పీఎస్లో మహిళపై దాడి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు విషయం ఢిల్లీకి చేరింది. ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
Kantara – 2: వామ్మో.. అంత బడ్జెటా..రిషబ్ అందుకే ఇలా చేస్తున్నాడా?
Also Read
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
ఈ ఘటనపై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. హైకోర్టు సుమోటాగా కేసు విచారణకు తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను కాపాడేందుకు ఏ ‘షీ’ టీమ్ లేదని ఆరోపించారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ లో ఆరోజు ఉన్న పోలీసులందరిని డిస్మస్ చేయాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా పోలీసులను సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులపై జరిగే హత్యాచారాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టు పట్టిన సర్కార్ అని మండిపడ్డారు.
Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటి వరకు కవిత స్పందించలేదని రవీంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్ట ఎక్కడ ఉంది. 33 శాతం రిజర్వేషన్ అడిగిన కవిత ఎక్కడా అని కామెంట్ చేశారు. కూతురు పై కేసులు పెడితే కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి న్యాయవాదిని పెట్టుకుంటారు.. కానీ గిరిజన మహిళ పై దాడి జరిగితే స్పందించరా రవీంద్ర నాయక్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
తాజావార్తలు
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
-
SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
-
CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!