Minister Savita: నేతన్నలకు అండగా టీడీపీ: చేనేత సంక్షేమ శాఖ మంత్రి
- చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపిన చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత
- ఐదు సంవత్సరాలు చేనేత కళాకారులు బాధలు పడ్డారన్న మంత్రి
- టీడీపీ ప్రభుత్వం వారికి ఆదుకుంటుందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు వాక్ చేనేత కళాకారులు నిర్వహించారు. చేనేత కళాకారులతోపాటు వాక్ లో చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పాల్గొన్నారు. యువత.. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి వాక్ కు హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు.
READ MORE: Supreme court: ఏకంగా సుప్రీంకోర్టుపై హైకోర్టు న్యాయమూర్తి విమర్శలు.. నేడు విచారణ..!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చేనేత కళాకారుల కలలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. 2014-19లో కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాలిచ్చారని..గత ఐదేళ్ళలో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్నారు. రోడ్లు చాలా తవ్వేసారు.. కొన్ని ఇళ్ళ డోర్లు దొంగిలించారు.. 30 రోజుల్లో కంప తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కంప తొలిగిస్తే రైతులు వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో చూసుకుంటారన్నారు. కౌలు రైతులకు గత ఐదేళ్ళలో కౌలు సరిగా ఇవ్వలేదని.. కౌలు రైతుల కౌలు సమయం పెంచుతున్నామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ నిపుణుల నివేదిక ఇంకా రావాల్సి ఉందని..మరొక రెండు నెలలు ఇంకా స్టడీ చేయాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!