Minister Savita: నేతన్నలకు అండగా టీడీపీ: చేనేత సంక్షేమ శాఖ మంత్రి
- చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపిన చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత
- ఐదు సంవత్సరాలు చేనేత కళాకారులు బాధలు పడ్డారన్న మంత్రి
- టీడీపీ ప్రభుత్వం వారికి ఆదుకుంటుందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు వాక్ చేనేత కళాకారులు నిర్వహించారు. చేనేత కళాకారులతోపాటు వాక్ లో చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పాల్గొన్నారు. యువత.. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి వాక్ కు హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు.
READ MORE: Supreme court: ఏకంగా సుప్రీంకోర్టుపై హైకోర్టు న్యాయమూర్తి విమర్శలు.. నేడు విచారణ..!
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చేనేత కళాకారుల కలలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. 2014-19లో కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాలిచ్చారని..గత ఐదేళ్ళలో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్నారు. రోడ్లు చాలా తవ్వేసారు.. కొన్ని ఇళ్ళ డోర్లు దొంగిలించారు.. 30 రోజుల్లో కంప తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కంప తొలిగిస్తే రైతులు వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో చూసుకుంటారన్నారు. కౌలు రైతులకు గత ఐదేళ్ళలో కౌలు సరిగా ఇవ్వలేదని.. కౌలు రైతుల కౌలు సమయం పెంచుతున్నామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ నిపుణుల నివేదిక ఇంకా రావాల్సి ఉందని..మరొక రెండు నెలలు ఇంకా స్టడీ చేయాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!