T. Congress: కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు. సిరిసిల్లలో ఏమైంది.. నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరని ప్రశ్నించారు. రోహిత్ వేముల స్కాలర్ షిప్ రద్దు కావడం, కుల వివక్షతతోనే రోహిత్ చనిపోయారని తెలిపారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు కుల సర్టిఫికేషన్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా కేసీఆర్ అవమానిచ్చారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలు సంఘటితం కావాలని పేర్కొన్నారు.
Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజ్యాంగాన్ని రాయాలంటే సమర్థులైన అంబేద్కర్ కి బాధ్యత అప్పగించిందని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ విగ్రహం పక్కన.. అంబేద్కర్ విగ్రహాన్ని దళిత కాంగ్రెస్ పెడితే తొలగించారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జనగణన చేసి రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ధైర్యంగా చెప్పాడన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే, మోడీ తనకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుంటాడని తెలిపారు.
Pawan Kalyan: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. మరోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చడంతో పాటు రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయని పేర్కొ్న్నారు. మోడీ కుట్రలను సీఎం రేవంత్ ఛేదించాడు.. మోడీకి భయం పట్టుకుందని అన్నారు. సమానత్వం ఉండాలంటే రిజర్వేషన్లు ఉండాలి.. అగ్రకులంలో పుట్టినా నేను.. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!