Mahesh Goud : జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయం
- కొండా సురేఖ వ్యాఖ్యలపై క్లారిటీ
- సోషల్ మీడియా ఫేక్ న్యూస్ చర్యలు : మహేశ్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాల్సినదని, వారి పార్టీ కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. హైకమాండ్ ఇంకా ముఖ్యమంత్రి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని, వీలైనంత త్వరగా విస్తరణ జరుగుతుందని ఆశ వ్యక్తం చేశారు.
RCB vs KKR: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగేనా?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అలాగే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఆమె మాటలను తప్పుగా వక్రీకరించడం జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఫేక్ న్యూస్ నిబంధనలను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం ఈ నెల 26, 27 తేదీల్లో సమావేశమవ్వనున్నదని కూడా చెప్పారు. ఇంకా, తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో ప్రతిపక్షాల ప్రచారాలు తప్పుడు వార్తలేనని ఖండించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన విషయానికి వస్తే, అది సర్వసాధారణం అని, మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యం ఇతర పార్టీలతో పోల్చలేనిదని అన్నారు.
India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..