Mahesh Goud : జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయం
- కొండా సురేఖ వ్యాఖ్యలపై క్లారిటీ
- సోషల్ మీడియా ఫేక్ న్యూస్ చర్యలు : మహేశ్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాల్సినదని, వారి పార్టీ కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. హైకమాండ్ ఇంకా ముఖ్యమంత్రి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని, వీలైనంత త్వరగా విస్తరణ జరుగుతుందని ఆశ వ్యక్తం చేశారు.
RCB vs KKR: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగేనా?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అలాగే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఆమె మాటలను తప్పుగా వక్రీకరించడం జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఫేక్ న్యూస్ నిబంధనలను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం ఈ నెల 26, 27 తేదీల్లో సమావేశమవ్వనున్నదని కూడా చెప్పారు. ఇంకా, తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో ప్రతిపక్షాల ప్రచారాలు తప్పుడు వార్తలేనని ఖండించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన విషయానికి వస్తే, అది సర్వసాధారణం అని, మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యం ఇతర పార్టీలతో పోల్చలేనిదని అన్నారు.
India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!