Telangana BJP : అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభ్యర్థుల ఎంపిక కమలం పార్టీ దృష్టి పెట్టింది… ఇప్పటికే పలు మార్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు… నెక్స్ట్ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక పై చర్చ జరగనుంది… 15 న లేదా ఆ తరవాత అభ్యర్థులను కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు క్యాండెట్లను ప్రకటించాల్సి ఉంది. కమలం పార్టీ కమలం పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది.
Also Read : AP CM Jagan: ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి..
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
బీజేపీ ఢిల్లీ టీమ్ లు తెలంగాణ లో గత కొన్ని నెలలుగా సర్వే లు చేస్తున్నాయి… వివిధ వర్గాల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి…. వాటి ఆధారంగా అభ్యర్థుల పై పార్టీ కేంద్ర నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం… రాష్ట్ర నేతలు కూడా తమ అభిప్రాయాలు చెప్పారు… ఇప్పటికే పలు నియోజక వర్గాల పై ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నారు… 50 శాతం నియోజక వర్గాలకి అభ్యర్థులను ఫైనల్ చేశామని … కేంద్ర ఎన్నికల కమిటీ ఎప్పుడు సమావేశం అయితే అప్పుడు వెళ్లి జాబితా ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు… వివిధ వర్గాల నుండి అభిప్రాయం తీసుకున్నామని చెప్పారు…
Also Read : Nara Lokesh: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ విచారణ..
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థులను బీజేపీ పలు స్థానాలకు ప్రకటించింది… కేంద్ర మంత్రులను, ఎంపి లని బరిలోకి దింపింది…తెలంగాణ సంబందించి ఇప్పటి వరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ టచ్ చేయలేదు… నెక్స్ట్ జరగబోయే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల పై చర్చ జరగనుంది… ఈ నెల 15 న మీటింగ్ ఉండే అవకాశం ఉంది.. 15 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు… మొదటి జాబితాను ప్రకటించనున్నారు…
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!