Team India: టీమిండియా బ్యాటర్ల సెంచరీలు మిస్.. మళ్లీ చేజారిన రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ బరిలోకి దిగారు. అయితే లంక బౌలర్లలో మధుషంక వేసిన తొలి ఓవర్లనే కెప్టెన్ రోహిత్ శర్మ(4) ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, గిల్ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Read Also: Virat Kohli: కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
వీరిద్దరూ క్రీజులో ఆడుతున్నంత సేపు భారత్ స్కోరు భారీగా వెళ్తుందని అందరు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మధుషంక బౌలింగ్ లో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే ఓవర్లలో కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. దీంతో అభిమానులందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
Read Also: Gajendra Shekhawat: ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..
ఇదిలా ఉంటే.. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సెంచరీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్క సెంచరీ చేస్తే, సచిన్ రికార్డును సమం చేసిన వాడవుతాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 95 పరుగులు చేసి ఔట్ కావడంతో కోహ్లీతో పాటు అభిమానులు కూడా తీవ్రంగా బాధపడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సెంచరీ కొట్టి తీరుతానన్న ధీమాతో ఉన్న కింగ్ కోహ్లీకి మరోసారి పరాభవం ఎదురైంది. సెంచరీ దగ్గరకు వచ్చి మిస్ కావడంతో తీవ్ర నిరాశతో ఉన్నాడు. వరల్డ్ కప్లో ఇలా సెంచరీ మిస్ కావడం కోహ్లీకి రెండోసారి. చూడాలి మరీ తర్వాతి మ్యాచ్లోనైనా సెంచరీ చేయగలుగతాడో లేదో..
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!