Kolikapudi Srinivasa Rao: తిరువూరులో జోరుగా కొలికపూడి ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ సీనియర్ నాయకుడు వంగవీటి రాధ, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంపలగూడెం మండలంలో టీడీపీ నేతలు సుడిగాలి పర్యటన చేశారు. ఇక, చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ.. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), వంగవీటి రాధా, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Also: Adah Sharma : నా వేళ్ళని కుక్క పిల్ల తినేసింది,. ఆదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వామిదాస్ నువ్వు లోకల్ నేను నాన్ లోకలా అంటూ ప్రశ్నించారు. స్వామిదాస్ నీకు నీ భార్యకు సవాల్ చేస్తున్నా.. నువ్వు 30 సంవత్సరాలలో తిరువూరు నియోజకవర్గంలో ఏం చేసావో.. నేను ఈ 30 రోజులలో తిరువూరు నియోజకవర్గంలో ఏం చేశానో చర్చకు నేను సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. స్వామి దాస్ నీకు దమ్ముంటే రా, టైం నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడైనా నేను చర్చకి సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ స్వామిదాస్ కు కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Read Also: Amit Shah: నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు
కాగా, స్వామిదాస్ నువ్వు నీ భార్య బందిపోట్లు లాగా దోసుకున్నారు అంటూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకున్నారు.. మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర డబ్బులు వసూలు చేశారు మీ దంపతులు.. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు.. సన్నాసోడు వద్దు సరైనోడు వచ్చాడు అనుకుంటున్నారు.. స్వామిదాస్ ఎప్పుడైనా పల్లెల్లోకి వచ్చాడా.. నేనిప్పుడు తిరుగుతున్నానని స్వామిదాస్ కూడా తిరుగుతున్నాడు అంటూ కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!