Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Leader Bode Prasad Protest For Grain Money Should Be Paid

Bode Prasad: రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి..

NTV Telugu Twitter
Published Date :March 11, 2024 , 6:05 pm
By Mahesh Jakki
Bode Prasad: రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bode Prasad: రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు. ఎప్పుడో జనవరిలో ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు జమ చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు గురించి జగన్‌ మరీ మరీ మాట్లాడుతారని.. కానీ ఇప్పుడు రైతు దగా కేంద్రాలుగా మారాయన్నారు. ఐదేళ్ల నుంచి రైతాంగం సంక్షోభంలో ఇరుక్కుపోయిందని.. వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదన్నారు టీడీపీ నేత బోడె ప్రసాద్. ఇటీవల తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి నుంచి ఉన్న బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆయన కోరారు. ఇప్పుడు ధాన్యం సేకరించపోవడంతో పూర్తి స్థాయిలో సేకరణ అనేది దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP Elections 2024
  • Bode Prasad
  • Farmers
  • protest

తాజావార్తలు

  • Rule Change From 1st July: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయంటే?

  • Kolkata Rape Case: లా విద్యార్థినిపై అత్యాచారం.. తృణమూల్ కాంగ్రెస్‌లో విభేదాలు..

  • Amit Shah: పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..

  • HYDRA : 60 ఏళ్ల పోరాటానికి హైడ్రా ముగింపు

  • Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions