Tammineni Veerabhadram : దేశంలో బీజేపీ విధానాలను ఎండగట్టడమే సీపీఎం లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బీజేపీ విధానాలను ఎండగట్టడమే సీపీఐ పార్టీ లక్ష్యమన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణ వ్యాప్తంగా జన యాత్రలు నిర్వహించిందని, దేశంలో బీజేపీ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కోవడమే కమ్యూనిస్టుల ప్రథమ లక్ష్యమన్నారు. ఎన్నికల ముందు బీజేపీ చేసిన వాగ్దానాలు ఈ తొమ్మిదేళ్లలో ఈ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు బీజేపీ చేస్తుంది ఆయన ఆరోపించారు. లౌకిక విలువలను పునాదులను సైతం పేకలించడానికి ప్రయత్నం చేస్తున్నదని, అతుకల బొంతగ రాజ్యాంగం ఉందని ప్రచారం చేస్తుందన్నారు.
Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అందుకే మనుధర్మాన్ని తీసుకురావాలని చూస్తోందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ ని చిత్తు చిత్తుగా ఓడించడమే కమ్యూనిస్టు పార్టీల ప్రథమ కర్తవ్యమన్నారు. బీజేపీ హిందువుల అభివృద్ధికి పని చేసే పార్టీ అని, అది తెలుసుకోకుండా బీజేపీ భ్రమలో ఉన్నారు చాలా మందన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందని, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావలిసిన అవసరం ఉందన్నారు. బీఅర్ఎస్ బీజేపీని వ్యతిరేకిస్తోంది కాబట్టే మద్దతు ఇస్తున్నామని, మునుగోడు ఫలితాలు వచ్చాక కమ్యూనిస్టుల ఎత్తుగడలు, ఆలోచనలు అందరికీ అర్ధమయ్యాయన్నారు.
Also Read : Sriramanavami Pooja: శ్రీరామనవమికి చేయవలసిన, చేయకూడని పనులేంటి?
బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీలతో కలిసి ముందుకు పోతామని, తెలంగాణ అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాడినా చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. 4000 మంది కమ్యునిస్టు యోధులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఎర్రజెండాలకు వుందని, అలనాటి చరిత్ర కలిగిన తెలంగాణలో బీజేపీ కాషాయ పార్టీని అడుగు పెట్టనివ్వమన్నారు. ఇప్పటి నుంచి చావైనా, బ్రతుకైనా కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉంటాయని, కలిసి ముందుకు నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!