Talasani Srinivas Yadav : ఎవరి డ్యూటీ ఏంటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం చివరికి హైకోర్టుకెళ్లడం.. న్యాయస్థానం సైతం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గవర్నర్కు.. బీజేపీకి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ కంటివెలుగు కార్యక్రమానికి వస్తానంటే ఎవరైనా ఆపారా?అని ఆయన ప్రశ్నించారు. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. నోరు ఉందిగా అని ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Shaakuntalam: ఋషివనంలో శకుంతలతో దుష్యంతుడి రొమాన్స్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
బర్త్ డే వేడుకల కోసం సెక్రటేరియట్ కట్టలేదు… ఏ కట్టడం అలా కట్టరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని తన బర్త్ డే రోజే సికింద్రాబాద్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా? అని ఆయన అన్నారు. ఎవరి డ్యూటీ ఏంటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని, రాజ్యాంగంలో ప్రధాని, సీఎం, గవర్నర్ రోల్ ఏంటో మోడీ వివరించాలన్నారు మంత్రి తలసాని.
Also Read : Minister Roja: అక్కినేని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన రోజా.. బాలయ్య శిక్షార్హుడు..?
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!