SL vs ENG: పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక విజయం..
- పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపు
- పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక విజయం
- ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్
- చివరి మ్యాచ్ లో శ్రీలంక విక్టరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. శ్రీలంక టీమ్లో 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నిస్సాంక.. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి హీరో. అతనికి తోడు.. 32 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా ఉన్న ఏంజెలో మాథ్యూస్ కూడా జట్టు విజయంలో పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లండ్లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక గెలిచింది.
Read Also: Manipur voilance: మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన.. గవర్నర్ రిజైన్ చేయాలని డిమాండ్
Also Read
- Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
- Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
- Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
మూడో టెస్టు మ్యాచ్లో శ్రీలంకకు 219 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 220 పరుగుల టార్గెట్ లో 127 పరుగులు చేసి శ్రీలంక విజయానికి పాతుమ్ నిస్సంక హీరోగా నిలిచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) పరుగులతో రాణించాడు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల తేడాతో వెనుకంజలో ఉన్న శ్రీలంక.. ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 156 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో.. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పాతుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో.. ఇంగ్లండ్ 2-1తో సిరీస్ని కైవసం చేసుకుంది.
Read Also: Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!
తాజావార్తలు
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Virat Kohli Bowling: బౌలింగ్కు రెడీ అయిన కోహ్లీ.. అవాక్కైన అంపైర్, ఫాన్స్.. చివరకు ఏమైందంటే?
-
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!