Somireddy: నెల్లూరులో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని సోమిరెడ్డి నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో వైసీపీ నేత శ్యాం ప్రసాద్ రెడ్డి మైనింగ్ చేస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. రుస్తుం మైనింగ్ యజమాని అనుమతి లేకుండా ఆయన గనుల్లో వైసీపీ నేతలు మైనింగ్ చేయడం ఎంత వరకూ సబబని సోమిరెడ్డి ప్రశ్నించారు.
Read Also: Marriage fraud: పీఎఓం ఆఫీసర్ని అంటూ ఆరు పెళ్లిళ్లు.. పాక్తో సంబంధాలు..
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
అయితే, రోజు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మైనింగ్ ను అడ్డుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు మాత్రం స్పందించడం లేదు అంటూ ఆయన వాపోయారు. మైనింగ్ ను అడ్డుకునే వరకూ నిరసన కొనసాగిస్తానని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మైనింగ్ జరిగే ప్రాంతంలోనే రాత్రి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసనను కొనసాగిస్తున్నారు. ఆయనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండడంతో వైసీపీ నేతలు దోపిడీకి తెర తీశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!