IND vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన
- ఇండియా ఉమెన్స్.. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య మొదటి వన్డే
- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- సెంచరీ చేసిన స్మృతి మంధాన (117)
- సౌతాఫ్రికా టార్గెట్ 266 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31) పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: Black Jamun: నేరేడు పండ్లను తింటే ఇన్ని లాభాలా..
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, స్మృతి మంధాన కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో 7000 పరుగుల మార్క్ను దాటింది. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించన తర్వాత.. స్మృతి మంధానఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. అంతేకాకుండా.. మహిళా క్రికెట్లో ఓపెనర్గా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల క్లబ్లో మంధాన చేరింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ మహిళల వన్డే సిరీస్లో 32 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసింది. కాగా, షార్లెట్ ఎడ్వర్డ్స్ (28 సార్లు) రెండో స్థానంలో, మంధాన (27 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం.. 226 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 5 ఓవర్లలో 21 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!