IND vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన
- ఇండియా ఉమెన్స్.. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య మొదటి వన్డే
- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- సెంచరీ చేసిన స్మృతి మంధాన (117)
- సౌతాఫ్రికా టార్గెట్ 266 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31) పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: Black Jamun: నేరేడు పండ్లను తింటే ఇన్ని లాభాలా..
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, స్మృతి మంధాన కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో 7000 పరుగుల మార్క్ను దాటింది. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించన తర్వాత.. స్మృతి మంధానఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. అంతేకాకుండా.. మహిళా క్రికెట్లో ఓపెనర్గా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల క్లబ్లో మంధాన చేరింది. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ మహిళల వన్డే సిరీస్లో 32 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసింది. కాగా, షార్లెట్ ఎడ్వర్డ్స్ (28 సార్లు) రెండో స్థానంలో, మంధాన (27 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం.. 226 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 5 ఓవర్లలో 21 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!